ఎట్టకేలకు 13 కాన్పుల తర్వాత వేసెక్టమీ ఆపరేషన్... ఎక్కడ?

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (13:21 IST)
తమిళనాడులో దంపతుల జంటకు ఎట్టకేలకు 13 మందికి జన్మనిచ్చిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ చేయించేందుకు వైద్యాధికారులు మూడు రోజుల శ్రమించాల్సివచ్చింది. ఆ దంపతులకు మూడు రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన వారిని ఒప్పించి, భర్తకు వేసెక్టమీ ఆపరేషన్ పూర్తి చేశారు. 
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాదైయ్యన్ (46), శాంతి (40) అనే దంపతులు ఉన్నారు. ఈ దంపతులు ఇప్పటికే 12 మందికి పిల్లలకు జన్మనిచ్చారు. మతపరమై సంప్రదాయం కారణంగా వీరిద్దరూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు మొగ్గు చూపలేదు. ఫలితంగా ఏడుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు కలిగారు. గత వారం శాంతి మరో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కాన్పుతో కలిపి మొత్తం 13 మంది పిల్లలు. 
 
ఈ కాన్పు తర్వాత శాంతి తీవ్రమైన రక్తహీనతకు గురైంది. మరో బిడ్డకు జన్మనివాల్సి వస్తే ఆ మహిళ చనిపోయే అవకాశం ఉందని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ కె.శాంతి కృష్ణన్ ఆ దంపతులకు వివరించారు. ఆమెతో పాటు వీఏవో, మెడికల్ ఆఫీసర్, పోలీసులంతా కలిసి ఆ దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారు కు.ని ఆరేషన్ చేయించుకునేందుకు సమ్మతించారు. దీంతో ఆదివారం ఈరోడ్ జిల్లా అందియూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాదైయ్యన్‌కు వేసెక్టమీ ఆపరేషన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments