Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు 13 కాన్పుల తర్వాత వేసెక్టమీ ఆపరేషన్... ఎక్కడ?

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (13:21 IST)
తమిళనాడులో దంపతుల జంటకు ఎట్టకేలకు 13 మందికి జన్మనిచ్చిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ చేయించేందుకు వైద్యాధికారులు మూడు రోజుల శ్రమించాల్సివచ్చింది. ఆ దంపతులకు మూడు రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన వారిని ఒప్పించి, భర్తకు వేసెక్టమీ ఆపరేషన్ పూర్తి చేశారు. 
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాదైయ్యన్ (46), శాంతి (40) అనే దంపతులు ఉన్నారు. ఈ దంపతులు ఇప్పటికే 12 మందికి పిల్లలకు జన్మనిచ్చారు. మతపరమై సంప్రదాయం కారణంగా వీరిద్దరూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు మొగ్గు చూపలేదు. ఫలితంగా ఏడుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు కలిగారు. గత వారం శాంతి మరో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కాన్పుతో కలిపి మొత్తం 13 మంది పిల్లలు. 
 
ఈ కాన్పు తర్వాత శాంతి తీవ్రమైన రక్తహీనతకు గురైంది. మరో బిడ్డకు జన్మనివాల్సి వస్తే ఆ మహిళ చనిపోయే అవకాశం ఉందని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ కె.శాంతి కృష్ణన్ ఆ దంపతులకు వివరించారు. ఆమెతో పాటు వీఏవో, మెడికల్ ఆఫీసర్, పోలీసులంతా కలిసి ఆ దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారు కు.ని ఆరేషన్ చేయించుకునేందుకు సమ్మతించారు. దీంతో ఆదివారం ఈరోడ్ జిల్లా అందియూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాదైయ్యన్‌కు వేసెక్టమీ ఆపరేషన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments