కూతురిని అర్థరాత్రి కలిసిన ప్రేమికుడు.. గునపంతో చంపేసిన తండ్రి

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (18:49 IST)
ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్య చోటుచేసుకుంది. బదౌన్ జిల్లాలోని కొత్వాలి బిల్సీ ప్రాంతంలో, తన కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఆగ్రహానికి గురైన తండ్రి.. ఆమె ప్రేమికుడిపై గునపంతో దాడికి పాల్పడి.. హత్య చేశాడు. ఆపై పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. 
 
వివరాల్లోకి వెళితే.. కొత్వాలి బిల్సీకి చెందిన పరౌలి గ్రామానికి చెందిన సచిన్ (20), అదే గ్రామానికి చెందిన మహేష్ కుమార్తె నీతు (20) దాదాపు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది.
 
సచిన్ నీతూ మధ్య సంబంధాల విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. వారిద్దరి ప్రేమను అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా వారి తరం కాలేదు. 
 
అయితే సచిన్ సోమవారం అర్ధరాత్రి నీతును ఆమె ఇంటికి కలిసేందుకు వచ్చాడు. ఆ సమయంలో అతనని నీతూ తండ్రి హతమార్చాడని విచారణలో వెల్లడి అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments