Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురిని అర్థరాత్రి కలిసిన ప్రేమికుడు.. గునపంతో చంపేసిన తండ్రి

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (18:49 IST)
ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్య చోటుచేసుకుంది. బదౌన్ జిల్లాలోని కొత్వాలి బిల్సీ ప్రాంతంలో, తన కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఆగ్రహానికి గురైన తండ్రి.. ఆమె ప్రేమికుడిపై గునపంతో దాడికి పాల్పడి.. హత్య చేశాడు. ఆపై పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. 
 
వివరాల్లోకి వెళితే.. కొత్వాలి బిల్సీకి చెందిన పరౌలి గ్రామానికి చెందిన సచిన్ (20), అదే గ్రామానికి చెందిన మహేష్ కుమార్తె నీతు (20) దాదాపు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది.
 
సచిన్ నీతూ మధ్య సంబంధాల విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. వారిద్దరి ప్రేమను అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా వారి తరం కాలేదు. 
 
అయితే సచిన్ సోమవారం అర్ధరాత్రి నీతును ఆమె ఇంటికి కలిసేందుకు వచ్చాడు. ఆ సమయంలో అతనని నీతూ తండ్రి హతమార్చాడని విచారణలో వెల్లడి అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments