Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌బ్లిగీ జ‌మాత్‌కు వెళ్లొచ్చిన తండ్రి.. చిన్నారికి కరోనా వైరస్

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (18:00 IST)
కరోనా వైరస్ దేశ‌వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలోని త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశాల అనంత‌రం వివిధ రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు అమాంతంగా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఉత్త‌రాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది.

త‌బ్లిగీ జ‌మాత్‌కు వెళ్లొచ్చిన తండ్రి ద్వారా చిన్నారికి క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 40కి చేరుకున్నాయి. మ‌రోవైపు తాజాగా ఆ చిన్నారితో పాటు మరో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది.
 
ఇక చిన్నారితోపాటు క‌రోనా సోకిన మరో ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒకరు మ‌హిళా సైన్యాధికారి కాగా మ‌రొక‌రు త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశానికి వెళ్లివ‌చ్చిన వ్య‌క్తి కావ‌డం గమ‌నార్హం.

మరోవైపు.. ల‌క్నోలో ట్రైనింగ్ అయిన త‌ర్వాత ఉత్త‌రాఖండ్‌కు వ‌చ్చే క్ర‌మంలో మ‌హిళ అధికారికి క‌రోనా సోకినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 9 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 31 మందికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments