Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌బ్లిగీ జ‌మాత్‌కు వెళ్లొచ్చిన తండ్రి.. చిన్నారికి కరోనా వైరస్

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (18:00 IST)
కరోనా వైరస్ దేశ‌వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలోని త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశాల అనంత‌రం వివిధ రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు అమాంతంగా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఉత్త‌రాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది.

త‌బ్లిగీ జ‌మాత్‌కు వెళ్లొచ్చిన తండ్రి ద్వారా చిన్నారికి క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 40కి చేరుకున్నాయి. మ‌రోవైపు తాజాగా ఆ చిన్నారితో పాటు మరో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది.
 
ఇక చిన్నారితోపాటు క‌రోనా సోకిన మరో ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒకరు మ‌హిళా సైన్యాధికారి కాగా మ‌రొక‌రు త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశానికి వెళ్లివ‌చ్చిన వ్య‌క్తి కావ‌డం గమ‌నార్హం.

మరోవైపు.. ల‌క్నోలో ట్రైనింగ్ అయిన త‌ర్వాత ఉత్త‌రాఖండ్‌కు వ‌చ్చే క్ర‌మంలో మ‌హిళ అధికారికి క‌రోనా సోకినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 9 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 31 మందికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments