ట్రాక్టర్ ర్యాలీ-సింఘూ సరిహద్దు వద్ద ఉద్రిక్తత.. బారికేడ్లను దాటుకుని..?

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (09:49 IST)
Farmers Rally
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలని చాలా రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు వారంతా ఢిల్లీ సరిహద్దులో కిసాన్ గణతంత్ర పెరేడ్ పేరిట భారీ ఎత్తున ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ భద్రతా వలయంలో వెళ్ళి పోయింది. ఈ ర్యాలీలో పాకిస్థాన్ అల్లర్లకు కుట్ర పన్నిందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.
 
ముందు నుంచి రైతుల ర్యాలీకి అనుమతి లభించకపోగా చివరికి 37 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఢిల్లీ లోపల గణతంత్ర వేడుకలు పూర్తయ్యాక మాత్రమే ర్యాలీ ప్రారంభం అయ్యేలా అనుమతించారు. 
 
ఇక కాసేపట్లో ర్యాలీ ప్రారంభం కానుండగా అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. సింఘూ సరిహద్దు వద్ద రైతులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విచ్ఛిన్నం చేసి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments