Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం కోసం భార్యను దొడ్డుకర్రతో చావబాదిన భర్త - మరిది

Webdunia
బుధవారం, 29 మే 2019 (18:09 IST)
హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో అదనపు కట్నం భార్యను భర్త దొడ్డుకర్రతో చావబాదాడు. అతనితో పాటు.. అతని తమ్ముడు కూడా ఆ మహిళను కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే ఫరీదాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని పాటియాకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చారు. అయితే, కానీ అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. అయితే, తమ తల్లిదండ్రులు అదనపు కట్నం ఇచ్చుకోలేరని చెప్పడంతో ఆమెను పట్టుకుని దొడ్డుకర్రతో చితకబాదారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో లీక్ కావడంతో వైరల్ అయ్యాయి.
 
దీనిపై బాధిత మహిళ స్పందిస్తూ, తమ తల్లిదండ్రులు అదనపుకు కట్నం ఇచ్చుకోలేరనీ, అందువల్ల తన భర్తకు విడాకులు ఇస్తానని చెప్పింది. పైగా, తనను భర్తతో పాటు.. అతని తమ్ముడు, అత్తమామలు కలిసి తీవ్రంగా కొట్టారని చెప్పారు. దీనిపై ఫరీదాబాద్ డిప్యూటీ కమిషనర్ విక్రమ్ కపూర్ స్పందిస్తూ, ఇది భార్యాభర్తల మధ్య గొడవని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments