Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకంలో కన్నతల్లి, సోదరి, తమ్ముడి భార్యపై అత్యాచారం.. వాళ్లే చంపేశారు..

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (18:16 IST)
మద్యం మత్తులో ముగ్గురిపై కామాంధుడు విరుచుకుపడ్డాడు. రాక్షసుడిలా ప్రవర్తించాడు. వావివరుసలు మరిచిపోయి.. కన్నతల్లి, తోడబుట్టిన చెల్లి, తమ్ముడి భార్య.. ఇలా ఇంట్లోని కుటుంబ సభ్యులందరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి ఆగడాలు పెచ్చరిల్లిపోవడంతో కుటుంబ సభ్యులే అతడిని హతమార్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దతియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. గోపాల్‌దాస్ కొండ ప్రాంతంలో ఈ నెల 12న ఓ యువకుడి మృతదేహం దొరికింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరపడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మృతదేహం 24 ఏళ్ల సుశీల్ జాదవ్‌‌దని గుర్తించారు. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో అతడు చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
 
కుటంబ సభ్యులపై పోలీసులకు అనుమానం రావడంతో తమదైన స్టైల్లో విచారించారు. విచారణలో కుటుంబ సభ్యులే అతడిని గొంతు నులిమి చంపేశారని వెల్లడయింది. ఎందుకలా చేశారని పోలీసులు ప్రశ్నిస్తే.. సుశీల్ జాదవ్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిసింది. 
 
మద్యం మత్తులో కన్నతల్లి, తోడపుట్టిన చెల్లితో పాటు తమ్ముడి భార్యనూ పలుమార్లు అత్యాచారం చేశాడు. నవంబర్ 11 తాగిన మైకంలో మరదలిపై అత్యాచార యత్నం చేశాడని.. జాదవ్ వేధింపులతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు అతడిని చంపేశారని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం