Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌గాంధీకి ఫేస్‌బుక్‌ నోటీసులు జారీ: ఎందుకంటే?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:19 IST)
కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ఫేస్‌బుక్‌ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హత్యాచార బాధితురాలి కుటుంబసభ్యుల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ నుండి తొలగించాలని ఆదేశించింది.

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసిన పోస్ట్‌ జువైనల్‌ యాక్ట్‌ 2015 సెక్షన్‌ 74, పోక్సో చట్టం 2012 సెక్షన్‌ 23, ఐపిసిసెక్షన్‌ 288ఎల కింద చట్టవ్యతిరేకమని నోటీసులో పేర్కొంది. ఎన్‌సిపిసిఆర్‌ నోటీసులను పరిగణనలోకి తీసుకుని ఈ పోస్ట్‌ను తొలగించాల్సిందిగా ఆదేశించింది. 
 
రాహుల్‌ పోస్ట్‌పై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ (ఎన్‌సిపిసిఆర్‌) ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేసింది. లేకుంటే కమిషన్‌ ఎదుట హాజరు కావాలంటూ ఫేస్‌బుక్‌ సంస్థను ఆదేశించింది. ఇటీవల ట్విటర్‌ సంస్థ కూడా రాహుల్‌ ఖాతాను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments