Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' ప్రోగ్రాం యాంకర్‌కి యావజ్జీవ కారాగారం... ఎందుకు?

2000 సంవత్సరంలో ఆ టీవీ యాంకర్ పైన హత్య అభియోగాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా సుహైబ్ ఇలియాసీ గతంలో పనిచేసేవాడు. ఐతే అతడి భార్య 2000 సంవత్సరంలో అనుమానస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై ఆమె తల్లిదం

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (21:31 IST)
2000 సంవత్సరంలో ఆ టీవీ యాంకర్ పైన హత్య అభియోగాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా సుహైబ్ ఇలియాసీ గతంలో పనిచేసేవాడు. ఐతే అతడి భార్య 2000 సంవత్సరంలో అనుమానస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు తన అల్లుడే వేధించి హత్య చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కోర్టుకు వెళ్లింది. 
 
తొలుత విచారణ చేపట్టి అతడిపై 304 బి సెక్షన్ కింద అభియోగాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన ట్రయిల్ కోర్టు అతడిపై 302 సెక్షన్ కింద హత్య అభియోగాన్ని నమోదు చేసింది. తాజాగా అడిషనల్ సెషన్స్ కోర్టు విచారణ జరిపి, భార్యను హత్య చేసింది నిజమేనంటూ అభిప్రాయపడింది. అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. కాగా సుహైబ్ భార్య 2000 జనవరి 11న మరణించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments