Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మేనకోడలు దీప ఆత్మహత్యాయత్నం

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (12:58 IST)
మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మేనకోడలు దీప ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. తన భర్త మాధవ్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం నగరంలోని ఓ కార్పొరేట్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. 
 
భర్త మాధవ్‌తో ఏర్పడిన మనస్పర్థలపై ఆమె ఓ వాట్సాప్‌లో తీవ్ర పదజాలంతో మెసేజ్ పెట్టినట్టు తెలిసింది. తన భార్య దీప ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై మాధవ్ స్పందిస్తూ, దీపన తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆమెను ఎంతో బాగా చూసుకుంటున్నట్టు తెలిపారు. ఆమె అస్వస్థతకు గురికావడంతో తానే ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు. 
 
పలు రుగ్మతలకు సంబంధించి మందులు ఎక్కువగా వాడటం వల్ల ఆమె అస్వస్థతకు గురైనట్టు, ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కాగా, జయలలిత మరణం తర్వాత దీపతో పాటు ఆమె సోదరుడు దీపక్‌కు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు దక్కిన విషయం తెల్సిందే. ఆ తర్వాత దీప-మాధవ్‌ల మధ్య మనస్పర్థలు తలెత్తాయని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments