Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలింగ్ కేంద్రాల్లో అన్నీ సదుపాయాలు.. దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలకు...?

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (17:26 IST)
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. సులభతరమైన ఓటింగ్ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకంటామని తెలిపారు. 
 
ఓటరుకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలింగ్ ‌బూత్‌లలో అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్టు రాజీవ్ కుమార్ వెల్లడించారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్ ఫెలిసిటేషన్ సెంటర్, హెల్ప్‌డెస్క్, సిగ్నేజ్, షెడ్, తగిన లైటింగ్ సౌకర్యం ఉంటుందని, కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. 
 
దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు సులువుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛగా, సజావుగా జరిపేందుకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments