Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇథియోపియా విమానానికి తప్పిన పెను ప్రమాదం - ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (11:17 IST)
ఇథియోపియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం బయల్దేరిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో పొగ వ్యాపించడంతో తిరిగి ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా బయలుదేరిన విమానంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే....
 
ఇథియోపియన్ ఎయిర్ లైన్స్‌‌కు చెందిన ఈటీ687 బోయింగ్‌ 777-8 విమానం 240 మందికిపైగా ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమాన కాక్‌పిట్‌ నుంచి కాలుతున్న వాసన రావడం మొదలైంది. 
 
చూస్తుండగానే కాక్‌పిట్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ గ్రౌండ్‌ కంట్రోల్‌ విభాగానికి సమాచారం అందించి.. విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు మళ్లించి అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments