ఇథియోపియా విమానానికి తప్పిన పెను ప్రమాదం - ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (11:17 IST)
ఇథియోపియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం బయల్దేరిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో పొగ వ్యాపించడంతో తిరిగి ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా బయలుదేరిన విమానంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే....
 
ఇథియోపియన్ ఎయిర్ లైన్స్‌‌కు చెందిన ఈటీ687 బోయింగ్‌ 777-8 విమానం 240 మందికిపైగా ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమాన కాక్‌పిట్‌ నుంచి కాలుతున్న వాసన రావడం మొదలైంది. 
 
చూస్తుండగానే కాక్‌పిట్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ గ్రౌండ్‌ కంట్రోల్‌ విభాగానికి సమాచారం అందించి.. విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు మళ్లించి అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments