Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ మందిర నిర్మాణ వ్యయం ఎంతో తెలుసా? (video)

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (12:13 IST)
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం భూమిపూజా కార్యక్రమం చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ భూమిపూజలో పాల్గొని, పునాది రాయి వేశారు. ఈ ఆలయ నిర్మాణం మూడున్నరేళ్ళలో పూర్తికానుంది. అయితే, ఈ రామ మందిర నిర్మాణం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నారు. ముఖ్యంగా, మందిర నిర్మాణం కంటే.. 20 ఎకరాల విస్తీర్ణంలో కల్పించనున్న వివిధ రకాల మౌలిక సదుపాయాలతో పాటు... గార్డెన్ నిర్మాణం కోసమే అధిక మొత్తాన్ని వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ప్రధానంగా మూడున్నరేళ్ళలో పూర్తయ్యే ఆలయ నిర్మాణం కోసం రూ.300 కోట్లు వెచ్చించనుండగా, 20 ఎకరాల్లో మౌలిక వసతులు, గార్డెనింగ్ కోసం ఏకంగా రూ.1000 కోట్లను ఖర్చు చేయనున్నారు. అదేసమయంలో ఈ ఆలయాన్ని శిల్పాశాస్త్రం ప్రకారం నగర శైలిలో నిర్మించనున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం వాడే ఇటుకల్లో 2 లక్షల ఇటుకలపై శ్రీరామ్ అనే అక్షరాలు కూడా రాయనున్నారు. వీటిని ఆలయ పునాదుల్లో వినియోగించనున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments