Webdunia - Bharat's app for daily news and videos

Install App

బజ్వాను సిద్దూ కౌగిలించుకోవడం చాలా తీవ్రమైన పరిణామం: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:19 IST)
‘‘సిద్ధూ విషయంలో అమరీందర్ వైఖరి సరైందే. సిద్దూ పాకిస్తాన్ వెళ్లి బజ్వాను కౌగిలించుకోవడం చాలా తీవ్రమైన పరిణామం. అమరీందర్ చెప్పింది కరెక్టే. సిద్ధూ మోసగాడు’’ అని కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ (ఏ) అధినేత రాందాస్ అథవాలె అన్నారు.

పంజాబ్ తాజా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి రావాలంటూ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్‌ను అవమానించిందని, అలాంటి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుందని, అమరీందర్ ఎన్డీయేలోకి వస్తే వచ్చే పంజాబ్ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అథవాలె అన్నారు.

ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ అమరీందర్ సింగ్‌ను తీవ్రంగా అవమానించింది. అలాంటి పార్టీలో ఆయన ఉండాల్సిన అవసరం లేదు.

కాంగ్రెస్ పార్టీ వీడి ఎన్డీయేలోకి రావాలని నేను ఆయనకు విజ్ణప్తి చేస్తున్నాను. ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుంది. అంతే కాదు, కెప్టెన్ ఎన్డీయేలోకి వస్తే పంజాబ్‌లో ఎన్డీయే అధికారంలోకి వస్తుంది’’ అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments