Webdunia - Bharat's app for daily news and videos

Install App

బజ్వాను సిద్దూ కౌగిలించుకోవడం చాలా తీవ్రమైన పరిణామం: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:19 IST)
‘‘సిద్ధూ విషయంలో అమరీందర్ వైఖరి సరైందే. సిద్దూ పాకిస్తాన్ వెళ్లి బజ్వాను కౌగిలించుకోవడం చాలా తీవ్రమైన పరిణామం. అమరీందర్ చెప్పింది కరెక్టే. సిద్ధూ మోసగాడు’’ అని కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ (ఏ) అధినేత రాందాస్ అథవాలె అన్నారు.

పంజాబ్ తాజా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి రావాలంటూ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్‌ను అవమానించిందని, అలాంటి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుందని, అమరీందర్ ఎన్డీయేలోకి వస్తే వచ్చే పంజాబ్ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అథవాలె అన్నారు.

ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ అమరీందర్ సింగ్‌ను తీవ్రంగా అవమానించింది. అలాంటి పార్టీలో ఆయన ఉండాల్సిన అవసరం లేదు.

కాంగ్రెస్ పార్టీ వీడి ఎన్డీయేలోకి రావాలని నేను ఆయనకు విజ్ణప్తి చేస్తున్నాను. ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుంది. అంతే కాదు, కెప్టెన్ ఎన్డీయేలోకి వస్తే పంజాబ్‌లో ఎన్డీయే అధికారంలోకి వస్తుంది’’ అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments