Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకిన్ ఇండియా... మ‌న త‌యారీ ఎలక్ట్రిక్‌ బస్సు వచ్చేసింది

న్యూఢిల్లీ: పూర్తిగా భారత్‌లో తయారైన మొట్టమొదటి విద్యుత్తు బస్సును ‘సర్క్యూట్‌ ’ పేరిట అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు. ఈ బస్సు ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయదు. భారతీయ రోడ్లను.. ఇతర పరిస్థి

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (20:07 IST)
న్యూఢిల్లీ: పూర్తిగా భారత్‌లో తయారైన మొట్టమొదటి విద్యుత్తు బస్సును ‘సర్క్యూట్‌ ’ పేరిట అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు. ఈ బస్సు ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయదు. భారతీయ రోడ్లను.. ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దీనిని తయారు చేశామని సంస్థ తెలిపింది. ఈ సర్క్యూట్‌ సిరీస్‌ బస్సును త్వరలోనే అశోక్  లేల్యాండ్‌ వివిధ విభాగాల్లో కూడా ప్రవేశపెట్టనుంది. 
 
లిథియం అయాన్‌ బ్యాటరీలతో నడిచే ఈ బస్సును ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏకధాటిగా 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనిని ఛార్జింగ్‌కు దాదాపు మూడుగంటలు పడుతుంది. ఈ బస్సులో అత్యధికంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అగ్నిప్రమాదాలను పసిగట్టే వ్యవస్థ, అడ్వాన్స్‌డ్‌ టెలీమెటిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిలో యూఎస్‌బీ ఛార్జింగ్‌ పాయింట్లు.. ఆన్‌బోర్డ్‌ వైఫై ఉన్నాయి. ఈ బస్సులో మొత్తం 31మంది ప్రయాణించ‌వ‌చ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments