Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకిన్ ఇండియా... మ‌న త‌యారీ ఎలక్ట్రిక్‌ బస్సు వచ్చేసింది

న్యూఢిల్లీ: పూర్తిగా భారత్‌లో తయారైన మొట్టమొదటి విద్యుత్తు బస్సును ‘సర్క్యూట్‌ ’ పేరిట అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు. ఈ బస్సు ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయదు. భారతీయ రోడ్లను.. ఇతర పరిస్థి

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (20:07 IST)
న్యూఢిల్లీ: పూర్తిగా భారత్‌లో తయారైన మొట్టమొదటి విద్యుత్తు బస్సును ‘సర్క్యూట్‌ ’ పేరిట అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు. ఈ బస్సు ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయదు. భారతీయ రోడ్లను.. ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దీనిని తయారు చేశామని సంస్థ తెలిపింది. ఈ సర్క్యూట్‌ సిరీస్‌ బస్సును త్వరలోనే అశోక్  లేల్యాండ్‌ వివిధ విభాగాల్లో కూడా ప్రవేశపెట్టనుంది. 
 
లిథియం అయాన్‌ బ్యాటరీలతో నడిచే ఈ బస్సును ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏకధాటిగా 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనిని ఛార్జింగ్‌కు దాదాపు మూడుగంటలు పడుతుంది. ఈ బస్సులో అత్యధికంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అగ్నిప్రమాదాలను పసిగట్టే వ్యవస్థ, అడ్వాన్స్‌డ్‌ టెలీమెటిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిలో యూఎస్‌బీ ఛార్జింగ్‌ పాయింట్లు.. ఆన్‌బోర్డ్‌ వైఫై ఉన్నాయి. ఈ బస్సులో మొత్తం 31మంది ప్రయాణించ‌వ‌చ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments