Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకిలా జరిగింది.. 'మోడీ షా'లకు షాక్ - మిజోరంలో ఎంఎన్ఎఫ్ జోరు

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:27 IST)
వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో సెమీ ఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తేరుకోలేని గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 
 
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు వ్యతిరేక తీర్పును ఇచ్చారు. ఫలితంగా ఆ పార్టీ అధికారానికి దూరంకానుంది. అదేసమయంలో ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. 
 
ఇప్ప‌టివ‌ర‌కు వ‌స్తున్న ట్రెండ్స్ ప్ర‌కారం ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments