Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిజోరంలో ఓట్ల లెక్కింపు తేదీలో మార్పు.. ఎందుకంటే?

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (10:40 IST)
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. మిజోరంలో ఓట్ల లెక్కింపు తేదీ మారుస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. మిజోరంలో డిసెంబర్ 3న కాకుండా డిసెంబర్ 4న ఓట్లను లెక్కించనున్నట్లు వెల్లడించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. 
 
డిసెంబర్ 3 ఆదివారం అవుతుంది. ఈ క్రమంలో ఆ రోజు క్రైస్తవులకు పవిత్రమైన రోజు. మిజోరంలో ఎక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ తేదీని మార్చాలని అన్ని పార్టీలు ఈసీకి అభ్యర్థనలను పంపాయి.
 
దీంతో కౌంటింగ్ తేదీని మారుస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మిగతా 4 రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి చిత్రం ప్రకటన - 2025 అక్టోబ‌ర్ లో రిలీజ్

హీరో విజయ్ 69వ చిత్రంపై అధికారిక ప్రకటన

సిద్దు జొన్నలగడ్డ, నీరజ కోన కాంబోలో తెలుసు కదా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments