Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గా ఆలయంలో బాలికపై సామూహిక అత్యాచారం.. ఎనిమిది మంది అరెస్ట్

సెల్వి
శనివారం, 14 డిశెంబరు 2024 (10:14 IST)
నవంబర్ 17న జరిగిన రాస్ మహోత్సవం సందర్భంగా గౌహతిలోని దుర్గా ఆలయంలో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించి పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. బాధితురాలి గుర్తింపు ఇంకా తెలియలేదని, ఆమెను గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని గౌహతి వెస్ట్ డీసీపీ పద్మనాభ్ బారుహ్ తెలిపారు. 18 నుండి 23 సంవత్సరాల వయస్సు గల నిందితులు దాడిని చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారని, మూడు వారాల తర్వాత ఆ వీడియో బయటపడిందని తెలుస్తోంది. 
 
అరెస్టు అయిన వారిలో రాబిన్ దాస్, కుల్దీప్ నాథ్ (23), బిజోయ్ రభా (22), పింకు దాస్ (18), గగన్ దాస్ (21), సౌరవ్ బోరో (20), మృణాల్ రభా (19), మరియు దీపాంకర్ ముఖియా (21) ఉన్నారు. తొమ్మిదవ నిందితుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

బోరాగావ్, నూన్మతి, జలుక్‌బరి వంటి ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, నిందితులు మద్యం మత్తులో బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆ చర్యను రికార్డ్ చేసినట్లు అంగీకరించారు. వీడియోను షేర్ చేయడం, ఫార్వార్డ్ చేయడం వల్ల చట్టపరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments