Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెమా ఉల్లంఘనలు... డీఎంకే ఎంపీకి రూ.908 కోట్ల అపరాధం!!

ఠాగూర్
బుధవారం, 28 ఆగస్టు 2024 (17:10 IST)
విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకే ఎంపీ జగద్రక్షకన్‌కు రూ.908 కోట్ల అపరాధాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విధించింది. ఈ అపరాధాన్ని ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ వర్తించనుంది. ఈ నెల 26వ తేదీన ఇచ్చిన తీర్పునకు లోబడి ఈ చర్యలకు ఉపక్రమించింది. 
 
అలాగే ఫెమా చట్టంలోని 37వ సెక్షన్ ప్రకారం 2020 సెప్టెంబరులో సీజ్ చేసిన రూ.89.19 కోట్లను కూడా జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది. ఇదిలావుంటే వ్యాపారవేత్త అయిన జగద్రక్షకన్ ప్రస్తుతం అరక్కోణం ఎంపీగా కొనసాగుతున్నారు. అలాగే ఆయన అనేక వ్యాపారాలతో పాటు కాలేజీలను కూడా నిర్వహిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే సీనియర్ నేతల్లో ఒకరిగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments