ఫెమా ఉల్లంఘనలు... డీఎంకే ఎంపీకి రూ.908 కోట్ల అపరాధం!!

ఠాగూర్
బుధవారం, 28 ఆగస్టు 2024 (17:10 IST)
విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకే ఎంపీ జగద్రక్షకన్‌కు రూ.908 కోట్ల అపరాధాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విధించింది. ఈ అపరాధాన్ని ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ వర్తించనుంది. ఈ నెల 26వ తేదీన ఇచ్చిన తీర్పునకు లోబడి ఈ చర్యలకు ఉపక్రమించింది. 
 
అలాగే ఫెమా చట్టంలోని 37వ సెక్షన్ ప్రకారం 2020 సెప్టెంబరులో సీజ్ చేసిన రూ.89.19 కోట్లను కూడా జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది. ఇదిలావుంటే వ్యాపారవేత్త అయిన జగద్రక్షకన్ ప్రస్తుతం అరక్కోణం ఎంపీగా కొనసాగుతున్నారు. అలాగే ఆయన అనేక వ్యాపారాలతో పాటు కాలేజీలను కూడా నిర్వహిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే సీనియర్ నేతల్లో ఒకరిగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments