Webdunia - Bharat's app for daily news and videos

Install App

దినకరన్ భార్య అనురాధను కూడా వదిలిపెట్టని ఢిల్లీ పోలీసులు.. ప్రత్యేక గదిలో?

అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల చిహ్నం కోసం ఈసీకి లంచం కేసులో జయమ్మ నెచ్చెలి, చిన్నమ్మ బంధువు టీటీవీ దినకరన్‌‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దినకరన్ వద్ద విచారణ జరుగుతోంది. ఇదే కేసులో

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (16:50 IST)
అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల చిహ్నం కోసం ఈసీకి లంచం కేసులో జయమ్మ నెచ్చెలి, చిన్నమ్మ బంధువు టీటీవీ దినకరన్‌‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దినకరన్ వద్ద విచారణ జరుగుతోంది. ఇదే కేసులో దినకరన్ సతీమణి అనురాధను కూడా ఢిల్లీ పోలీసులు వదిలేట్టు లేరు.
 
అనురాధను విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్న దినకరన్‌తో పాటు చెన్నై వచ్చిన ఢిల్లీ పోలీసులు.. హవాలా ఆర్థిక లావాదేవీలను చూసుకునే అనురాధ వద్ద విచారణ జరిపారు. పోలీసుల విచారణలో కొన్ని ప్రశ్నలకు అనురాధ సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు. దినకరన్ ఎంత వేడుకున్నా.. అనురాధను పోలీసులు ప్రత్యేక గదిలో ఉంచి విచారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అనురాధ కూడా పోలీసులకు దొరికిపోతుందేమోనని మన్నార్గుడి ఫ్యామిలీ జడుసుకుంటోంది. 
 
కాగా.. రెండాకుల చిహ్నం కోసం ఏకంగా ఎన్నికల యంత్రాగానికికే రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ టీటీవీ దినకరన్, అతని అనుచరుల మీద కేసు నమోదు అయ్యింది. బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్‌తో సహ టీటీవీ దినకరన్, మల్లికార్జున తదితరులు ఇప్పటికే అరెస్టు అయ్యారు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments