Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేహ్ సమీపంలో భూకంపం... భూకంప కేంద్రంగా ఈఎన్ఈ

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (14:34 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్‌లోని లేప్ సమీపంలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.6 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని జాతీయ భూకంప నిర్ధారణ కేంద్రం వెల్లడించింది. 
 
భూకంపం యొక్క కేంద్రం భారతదేశంలోని లడఖ్‌లోని లేహ్‌కు 86 కిలోమీటర్ల తూర్పు-ఈశాన్య (ఇఎన్‌ఈ)గా ఉందని ఏజెన్సీ తెలిపింది. ఉపరితలం నుండి 18 కిలోమీటర్ల లోతులో భారత కాలమానం ప్రకారం ఉదయం 6:10 గంటలకు భూకంపం సంభవించింది.

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments