Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేహ్ సమీపంలో భూకంపం... భూకంప కేంద్రంగా ఈఎన్ఈ

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (14:34 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్‌లోని లేప్ సమీపంలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.6 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని జాతీయ భూకంప నిర్ధారణ కేంద్రం వెల్లడించింది. 
 
భూకంపం యొక్క కేంద్రం భారతదేశంలోని లడఖ్‌లోని లేహ్‌కు 86 కిలోమీటర్ల తూర్పు-ఈశాన్య (ఇఎన్‌ఈ)గా ఉందని ఏజెన్సీ తెలిపింది. ఉపరితలం నుండి 18 కిలోమీటర్ల లోతులో భారత కాలమానం ప్రకారం ఉదయం 6:10 గంటలకు భూకంపం సంభవించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments