Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేహ్ సమీపంలో భూకంపం... భూకంప కేంద్రంగా ఈఎన్ఈ

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (14:34 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్‌లోని లేప్ సమీపంలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.6 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని జాతీయ భూకంప నిర్ధారణ కేంద్రం వెల్లడించింది. 
 
భూకంపం యొక్క కేంద్రం భారతదేశంలోని లడఖ్‌లోని లేహ్‌కు 86 కిలోమీటర్ల తూర్పు-ఈశాన్య (ఇఎన్‌ఈ)గా ఉందని ఏజెన్సీ తెలిపింది. ఉపరితలం నుండి 18 కిలోమీటర్ల లోతులో భారత కాలమానం ప్రకారం ఉదయం 6:10 గంటలకు భూకంపం సంభవించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments