Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో భూకంపం

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (07:50 IST)
మణిపూర్‌లోని ఉక్రూల్‌ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 4.3గా నమోదైంది. బుధవారం తెల్లవారుజామున 3.32 నిమిషాలకు ఈ భూకంపం సంభవించిందని, భూకంప కేంద్రం పదికిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.

అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అన్నారు. గత నెల ఒకటిన కూడా ఉక్రూల్‌ నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని, రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Sequel: కాంతారా చాప్టర్ వన్‌కు కేరళతో వచ్చిన కష్టాలు.. సమస్య పరిష్కరించకపోతే..?

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments