Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో భూకంపం

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (07:50 IST)
మణిపూర్‌లోని ఉక్రూల్‌ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 4.3గా నమోదైంది. బుధవారం తెల్లవారుజామున 3.32 నిమిషాలకు ఈ భూకంపం సంభవించిందని, భూకంప కేంద్రం పదికిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.

అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అన్నారు. గత నెల ఒకటిన కూడా ఉక్రూల్‌ నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని, రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments