Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు వినియోగానికి యువత దూరంగా ఉండాలి: నరేంద్ర మోడీ

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (15:28 IST)
దేశంలోని యువకులంతా పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పొగాకు, ఈ సిగరెట్లు, సిగరెట్ల వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోందనీ... వాటికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు యువతకు విజ్ఞప్తి చేశారు. 
 
"ఈ-సిగరెట్లు హాని చేయవన్న ఓ అపోహ చాలా మందిలో ఉంది. కానీ సిగరెట్లు, పొగాకు మాదిరిగానే ఈ-సిగరెట్లు కూడా ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే ఈ- సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాబట్టి ప్రజలు, ప్రత్యేకించి యువత ఈ-సిగరెట్లకు దూరంగా ఉండాలని కోరుతున్నాను" అని కోరారు. కాగా దసరా వేడుకల ప్రారంభం సందర్భంగా ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల విజయాలను వేడుకలా జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments