Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తు..రైలు పట్టాలపైకి లారీని పోనిచ్చాడు.. చివరికి?

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (22:31 IST)
పంజాబ్‌లోని లుథియానాలో మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ రైలు పట్టాలపైకి లారీని పోనిచ్చాడు. తాగిన మత్తులో రైలు పట్టాలపై లారీని నడిపించాడు. 
 
ఇంతలో రైలు రావడంతో చాలా టెన్షన్ పడ్డాడు. లారీ పట్టాల మీద ఉన్న సంగతి గుర్తుపట్టాడో తెలీదు కాని లారీ పట్టాల మీద ఉన్న సంగతి గుర్తొచ్చినట్లుంది. వెంటనే జాగ్రత్తపడ్డాడు. 
 
లారీని పట్టాలమీదే వదిలేసి పారిపోయాడు. పొరపాటున లోకో పైలట్ కాని జాగ్రత్త పడి ఉండకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు. 
 
ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లోకో పైలట్‌ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments