Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తు..రైలు పట్టాలపైకి లారీని పోనిచ్చాడు.. చివరికి?

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (22:31 IST)
పంజాబ్‌లోని లుథియానాలో మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ రైలు పట్టాలపైకి లారీని పోనిచ్చాడు. తాగిన మత్తులో రైలు పట్టాలపై లారీని నడిపించాడు. 
 
ఇంతలో రైలు రావడంతో చాలా టెన్షన్ పడ్డాడు. లారీ పట్టాల మీద ఉన్న సంగతి గుర్తుపట్టాడో తెలీదు కాని లారీ పట్టాల మీద ఉన్న సంగతి గుర్తొచ్చినట్లుంది. వెంటనే జాగ్రత్తపడ్డాడు. 
 
లారీని పట్టాలమీదే వదిలేసి పారిపోయాడు. పొరపాటున లోకో పైలట్ కాని జాగ్రత్త పడి ఉండకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు. 
 
ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లోకో పైలట్‌ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments