అదుపు తప్పి లోయలోకి వెళ్లిన బస్సు...తర్వాత ఏమైందంటే

కొండగట్టు బస్సు ప్రమాదం తరహాలోనే కేరళలో కూడా ఒక ప్రమాదం చోటుచేసుకుంది. కానీ అక్కడ 61 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా ఈ సారి అదృష్టవశాత్తూ ఒక జేసీబీ డ్రైవర్ సమయస్ఫూర్తితో 80 మంది ప్రయాణికుల ప్రాణాలు

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:00 IST)
కొండగట్టు బస్సు ప్రమాదం తరహాలోనే కేరళలో కూడా ఒక ప్రమాదం చోటుచేసుకుంది. కానీ అక్కడ 61 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా ఈ సారి అదృష్టవశాత్తూ ఒక జేసీబీ డ్రైవర్ సమయస్ఫూర్తితో 80 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడాడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన ఓ బస్సు కేరళలోని రాజక్కాడ్‌కు 80 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఎరచ్చిపార వద్దకు చేరుకోగానే ఆ బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకి దూసుకెళ్లింది. బస్సు లోయలోకి పడబోతున్న తరుణంలో అక్కడే పక్కన ఉన్న కపిల్ అనే వ్యక్తి తన జేసీబీని అక్కడికి తీసుకెళ్లాడు. దాన్ని ఆపరేట్ చేస్తూ జేసీబీ హ్యాండిల్‌తో ఆ బస్సును దాదాపు గంటసేపు లోయలోకి పడిపోతుండా నిలిపి పెట్టాడు. 
 
ఈ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సులోనుంచి దిగేసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. తర్వాత బస్సును కూడా ఎంతో శ్రమపడి బయటకు లాగేసాడు. అయితే కపిల్ తన వివరాలను పంచుకోవడానికి ఇష్టపడలేదు. తనతో పాటు వచ్చిన స్నేహితుడు చేసిన ఈ మంచి పని గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాడు. సమయస్ఫూర్తితో 80 మంది ప్రాణాలు కాపాడిన కపిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు కపిల్‌కు ధన్యవాదాలు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Raashi Khanna: పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ ఆరా వుంది - సిద్దు సీరియస్ గా వుంటారు : రాశి ఖన్నా

Nitin: ముగ్గురు హీరోలు వదులుకున్న ఎల్లమ్మ చిత్రం.. ఎందుకని?

40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన: విజయశాంతి ట్వీట్

Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments