Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగు తీయకముందే డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదం

ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదానికి గురైంది. ఈ రైలును పరీక్షిస్తుండగా అది గోడలోకి దూసుకెళ్లింది. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన మెజెంటా మార్గంలో కాళిందీకుంజ్ డిపో వద్ద ఈ ఘటన జరుగడంతో ఎవరికీ ఎటు

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (09:27 IST)
ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదానికి గురైంది. ఈ రైలును పరీక్షిస్తుండగా అది గోడలోకి దూసుకెళ్లింది. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన మెజెంటా మార్గంలో కాళిందీకుంజ్ డిపో వద్ద ఈ ఘటన జరుగడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. 
 
కాగా, ఈనెల 25వ తేదీన అంటే క్రిస్మస్ రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఆ రైలుకున్న బ్రేకులను పరీక్షించక ముందే పట్టాలెక్కించి నడుపడం వల్లే ప్రమాదం జరిగిందని అనధికారవర్గాలు తెలిపాయి. 
 
ఇది మానవ తప్పిదమని పేర్కొన్న ఢిల్లీ మెట్రో యాజమాన్యం, ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనలో రెండు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments