Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగు తీయకముందే డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదం

ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదానికి గురైంది. ఈ రైలును పరీక్షిస్తుండగా అది గోడలోకి దూసుకెళ్లింది. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన మెజెంటా మార్గంలో కాళిందీకుంజ్ డిపో వద్ద ఈ ఘటన జరుగడంతో ఎవరికీ ఎటు

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (09:27 IST)
ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైల్ ప్రమాదానికి గురైంది. ఈ రైలును పరీక్షిస్తుండగా అది గోడలోకి దూసుకెళ్లింది. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన మెజెంటా మార్గంలో కాళిందీకుంజ్ డిపో వద్ద ఈ ఘటన జరుగడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. 
 
కాగా, ఈనెల 25వ తేదీన అంటే క్రిస్మస్ రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఆ రైలుకున్న బ్రేకులను పరీక్షించక ముందే పట్టాలెక్కించి నడుపడం వల్లే ప్రమాదం జరిగిందని అనధికారవర్గాలు తెలిపాయి. 
 
ఇది మానవ తప్పిదమని పేర్కొన్న ఢిల్లీ మెట్రో యాజమాన్యం, ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనలో రెండు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments