Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్‌లో సాదర స్వాగతం -రూ.3వేల కోట్ల డీల్

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (11:34 IST)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సాదర స్వాగతం పలికారు. అంతకుముందు ట్రంప్ గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్‌లో మహాత్ముని సమాధి వద్ద పుష్ప గుఛ్చాలుంచి శ్రధ్ధాంజలి ఘటించారు. 
 
కాగా- డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రక్షణ, వాణిజ్య సంబంధాలపై ప్రధాని మోదీ, ఇతర అధికారులతో చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ హౌస్‌లో జరగనున్న ఈ చర్చల్లో పలు ద్వైపాక్షిక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. భారత్‌తో మూడు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంటామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య రూ.3,000 కోట్ల రక్షణా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments