Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‍‌కు కరోనా పాజిటివ్: ప్రధాని ఆరా

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (20:40 IST)
మహారాష్ట్ర కేంద్రంగా పనిచేసే జాతీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.  
 
తాను కరోనాకు గురైనట్టు స్వయంగా వెల్లడించిన శరద్ పవార్.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 
 
ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు పరీక్ష చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు తెలిపారు. 
 
"ప్రధాని మోదీ ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆయన చూపిన శ్రద్ధకు నేను కృతజ్ఞుడిని"అని పవార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments