Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు... వైద్యుల సాహసం

వరుణ్
గురువారం, 29 ఫిబ్రవరి 2024 (13:55 IST)
అత్యాచార బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఓ అరుదైన సాహసం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రి వైద్యులు ఈ సాహసానికి పాల్పడ్డారు. శ్వాస తీసుకునేందుకు ఆమె శ్వాసనాళాన్ని తెరిచి అందులో పైపు పెట్టాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియ ట్రాకియోస్టమీ అంటారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాటైన మెడికల్ బోర్డు బాధితురాలి ప్రాణాలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ప్రస్తుతం ఆమె ఎంఎంఎస్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుంది. 
 
జైపూర్ జిల్లాలో శనివారం కోట్‌పుత్లి - బెహ్రార్‌లో ఓ యువతిపై ముగ్గురు యువకులు దాడి చేశఆరు. ఆపై ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు. వెళ్లూవెళ్తూ పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశారు. దీంతో ఆమె పొట్ట చీరుకుపోవడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమైందని ప్రకటించారు. అయితే, ఆమెకు మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆమెకు గురువారం మరోమారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments