Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు... వైద్యుల సాహసం

వరుణ్
గురువారం, 29 ఫిబ్రవరి 2024 (13:55 IST)
అత్యాచార బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఓ అరుదైన సాహసం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రి వైద్యులు ఈ సాహసానికి పాల్పడ్డారు. శ్వాస తీసుకునేందుకు ఆమె శ్వాసనాళాన్ని తెరిచి అందులో పైపు పెట్టాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియ ట్రాకియోస్టమీ అంటారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాటైన మెడికల్ బోర్డు బాధితురాలి ప్రాణాలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ప్రస్తుతం ఆమె ఎంఎంఎస్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుంది. 
 
జైపూర్ జిల్లాలో శనివారం కోట్‌పుత్లి - బెహ్రార్‌లో ఓ యువతిపై ముగ్గురు యువకులు దాడి చేశఆరు. ఆపై ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు. వెళ్లూవెళ్తూ పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశారు. దీంతో ఆమె పొట్ట చీరుకుపోవడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమైందని ప్రకటించారు. అయితే, ఆమెకు మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆమెకు గురువారం మరోమారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments