Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెనుకబడిన రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాష హిందీ : డీఎంకే ఎంపీ

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (10:59 IST)
దేశంలో ఉత్తర, దక్షిణాది చర్చ జరుగుతోంది. మరోవైపు, ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాలంటూ కేంద్రంలోని బీజేపీ పాలకులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో దేశంలో హిందీ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ వెనుకబడిన రాష్ట్రాల భాష అంటూ వ్యాఖ్యానించారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే హిందీ ఎక్కువగా మాట్లాడుతారని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో బాగా వెనుకబడివున్నాయని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "వెస్ట్ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలను చూడండి.. ఇవన్నీ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల ప్రజలకు హిందీ మాతృభాష కాదు" అని వివరించారు. 
 
అంతేకాదు, హిందీ మనల్ని శూద్రుల్లా మార్చేస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందువల్ల హిందీని స్వీకరించడం ఏమాత్రం మంచిదికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments