Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : డీఎంకే ఎంపీ

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (16:38 IST)
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యసభలో డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆర్ఎస్ భారతి మాట్లాడుతూ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఎందుకు రూపొందించలేదు? తమిళనాడులో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో ఇప్పటివరకు 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నీట్ పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు శాసనసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. 5 నెలలకు పైగా గవర్నర్ నీట్ ఎన్నికల నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్రపతికి బిల్లు పంపకుండా కేంద్రం తొక్కిపట్టిందని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments