Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : డీఎంకే ఎంపీ

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (16:38 IST)
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యసభలో డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆర్ఎస్ భారతి మాట్లాడుతూ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఎందుకు రూపొందించలేదు? తమిళనాడులో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో ఇప్పటివరకు 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నీట్ పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు శాసనసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. 5 నెలలకు పైగా గవర్నర్ నీట్ ఎన్నికల నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్రపతికి బిల్లు పంపకుండా కేంద్రం తొక్కిపట్టిందని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments