Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌కి అమెరికా మిస్సైల్స్ అమ్మలేదా, అలాగే టర్కీ కూడా: టర్కీ నుంచి కె.ఎ పాల్

ఐవీఆర్
శుక్రవారం, 16 మే 2025 (18:13 IST)
టర్కీ దేశానికి తనను వెళ్లనివ్వడం లేదంటూ ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ టర్కీకి వెళ్లనే వెళ్లారు. టర్కీలో మహదీ అనే వ్యక్తితో కలిసి ఓ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోలో పాల్ మాట్లాడుతూ... పాకిస్తాన్ దేశానికి టర్కీ మిస్సైల్స్ అమ్మింది వాస్తవమే ఐతే అంతకుముందు అమెరికా కూడా పాకిస్తాన్ దేశానికి మిసైల్స్ అమ్మింది కదా అంటూ చెప్పారు.
 
యుద్ధం అనేసరికి ప్రతి దేశం ఇలాగే యుద్ధ సామగ్రిని కొంటుందని చెప్పిన పాల్... ట్రంప్ సౌదీ అరేబియాకు ఎందుకు వచ్చారో తెలుసా? మిస్సైల్స్ అమ్మడానికేనంటూ వెల్లడించారు. యుద్ధం జరిగితే ఎంతోమంది పౌరులు ప్రాణాలు కోల్పోతారు. ఇక అణుయుద్దం సంభవిస్తే కోట్లమంది మరణిస్తారు. అందుకే యుద్ధం చేసేవారు కాదు ఆపేవారు కావాలంటూ చెప్పుకొచ్చారు పాల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments