Webdunia - Bharat's app for daily news and videos

Install App

సలసల కాగే నూనెలో వట్టి చేతులతో గారెలు తీస్తారు..

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (14:46 IST)
తమిళనాడులోని వడలూరు, పళని వంటి ప్రాంతాల్లో సోమవారం కుమార స్వామిని కొలిచే తైపూసం ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా.. కుమార స్వామికి తమ మొక్కుబడులను నెరవేర్చారు. తైపూసంలో భాగంగా భక్తులు కుమార స్వామికి కావడి ఎత్తడం, నిప్పు తొక్కడం వంటి మొక్కుబడులు నెరవేర్చుకుంటుంటారు. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలోని దొరప్పాడి గ్రామంలో వినూత్నంగా కుమార స్వామికి భక్తులు మొక్కుబడులు నెరవేర్చారు. అదేంటంటే... సలసల కాగే నూనెలో గారెలను వట్టి చేతులతో కాల్చి స్వామికి సమర్పించారు. వేడి నూనెలో వట్టి చేతుల్ని గరిటెల్లా వుపయోగించారు. ఈ ఉత్సవాల్లో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments