Webdunia - Bharat's app for daily news and videos

Install App

సలసల కాగే నూనెలో వట్టి చేతులతో గారెలు తీస్తారు..

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (14:46 IST)
తమిళనాడులోని వడలూరు, పళని వంటి ప్రాంతాల్లో సోమవారం కుమార స్వామిని కొలిచే తైపూసం ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా.. కుమార స్వామికి తమ మొక్కుబడులను నెరవేర్చారు. తైపూసంలో భాగంగా భక్తులు కుమార స్వామికి కావడి ఎత్తడం, నిప్పు తొక్కడం వంటి మొక్కుబడులు నెరవేర్చుకుంటుంటారు. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలోని దొరప్పాడి గ్రామంలో వినూత్నంగా కుమార స్వామికి భక్తులు మొక్కుబడులు నెరవేర్చారు. అదేంటంటే... సలసల కాగే నూనెలో గారెలను వట్టి చేతులతో కాల్చి స్వామికి సమర్పించారు. వేడి నూనెలో వట్టి చేతుల్ని గరిటెల్లా వుపయోగించారు. ఈ ఉత్సవాల్లో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments