Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిన చోటే చంపి పాతేశారు... ఎక్కడ?

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో సంచలనం కలిగించిన సంరక్షణాలయం యువతుల మృతి కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలిశాయి.

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (09:51 IST)
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో సంచలనం కలిగించిన సంరక్షణాలయం యువతుల మృతి కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలిశాయి. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారిపై తరచూ లైంగిక దాడి చేయడమే కాకుండా కొంతమందిని చంపేసి అదే ప్రాంతంలో నాలుగ్గోడల మధ్య పాతి పెట్టినట్టు కనుగొన్నారు.
 
ఇటీవలే ఓ అమ్మాయిని చంపి అదే ప్రాంతంలో పాతి పెట్టారని కొందరు చెప్పడంతో, మృతదేహాన్ని వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. ఇక్కడ  44 మంది మైనర్ బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో 21 మందిపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. దాదాపు నెల రోజుల క్రితం ఈ ఉదంతం వెలుగులోకి రాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం