Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిన చోటే చంపి పాతేశారు... ఎక్కడ?

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో సంచలనం కలిగించిన సంరక్షణాలయం యువతుల మృతి కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలిశాయి.

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (09:51 IST)
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో సంచలనం కలిగించిన సంరక్షణాలయం యువతుల మృతి కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలిశాయి. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారిపై తరచూ లైంగిక దాడి చేయడమే కాకుండా కొంతమందిని చంపేసి అదే ప్రాంతంలో నాలుగ్గోడల మధ్య పాతి పెట్టినట్టు కనుగొన్నారు.
 
ఇటీవలే ఓ అమ్మాయిని చంపి అదే ప్రాంతంలో పాతి పెట్టారని కొందరు చెప్పడంతో, మృతదేహాన్ని వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. ఇక్కడ  44 మంది మైనర్ బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో 21 మందిపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. దాదాపు నెల రోజుల క్రితం ఈ ఉదంతం వెలుగులోకి రాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం