Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసిన చోటే చంపి పాతేశారు... ఎక్కడ?

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో సంచలనం కలిగించిన సంరక్షణాలయం యువతుల మృతి కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలిశాయి.

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (09:51 IST)
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో సంచలనం కలిగించిన సంరక్షణాలయం యువతుల మృతి కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలిశాయి. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారిపై తరచూ లైంగిక దాడి చేయడమే కాకుండా కొంతమందిని చంపేసి అదే ప్రాంతంలో నాలుగ్గోడల మధ్య పాతి పెట్టినట్టు కనుగొన్నారు.
 
ఇటీవలే ఓ అమ్మాయిని చంపి అదే ప్రాంతంలో పాతి పెట్టారని కొందరు చెప్పడంతో, మృతదేహాన్ని వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. ఇక్కడ  44 మంది మైనర్ బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో 21 మందిపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. దాదాపు నెల రోజుల క్రితం ఈ ఉదంతం వెలుగులోకి రాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం