Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్ ఘర్ లో ఆవు పేడకు డిమాండ్.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:49 IST)
ఇన్నాళ్లూ ఆవు సెంటిమెంట్ తో ఆడుకున్న రాజకీయ పార్టీలు.. ఇప్పుడు ఆవు పేడ, ఆవు మూత్రం వెంటపడ్డాయి. ఛత్తీస్ ఘర్ లో ఈ రాజకీయం పరాకాష్టకు చేరింది. చత్తీస్‌ఘర్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నేరుగా ఇప్పుడు ఆవు పేడను కొంటోంది.

కేజీ రెండు రూపాయలకు రైతుల నుండి సేకరిస్తోంది. దీనికి 'గోధన్‌ న్యారు యాజన్‌' అనే పేరు కూడా పెట్టింది. ఈ పథకం కింద సేకరించిన పేడతో వర్మికంపోస్ట్‌ తయారుచేసి అన్నదాతలకు అందించనున్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం కారణంగా పశువులకు సరైన పశుగ్రాసం లభిస్తుందని, రైతులు లాభాలు ఆర్జిస్తారని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు మొదలవడానికి ముందు నిర్వహించే హరేలీ ఉత్సవంలో భాగంగా ఈ పథకాన్ని సిఎం భూపేశ్‌ భగేల్‌ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments