Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్ ఘర్ లో ఆవు పేడకు డిమాండ్.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:49 IST)
ఇన్నాళ్లూ ఆవు సెంటిమెంట్ తో ఆడుకున్న రాజకీయ పార్టీలు.. ఇప్పుడు ఆవు పేడ, ఆవు మూత్రం వెంటపడ్డాయి. ఛత్తీస్ ఘర్ లో ఈ రాజకీయం పరాకాష్టకు చేరింది. చత్తీస్‌ఘర్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నేరుగా ఇప్పుడు ఆవు పేడను కొంటోంది.

కేజీ రెండు రూపాయలకు రైతుల నుండి సేకరిస్తోంది. దీనికి 'గోధన్‌ న్యారు యాజన్‌' అనే పేరు కూడా పెట్టింది. ఈ పథకం కింద సేకరించిన పేడతో వర్మికంపోస్ట్‌ తయారుచేసి అన్నదాతలకు అందించనున్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం కారణంగా పశువులకు సరైన పశుగ్రాసం లభిస్తుందని, రైతులు లాభాలు ఆర్జిస్తారని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు మొదలవడానికి ముందు నిర్వహించే హరేలీ ఉత్సవంలో భాగంగా ఈ పథకాన్ని సిఎం భూపేశ్‌ భగేల్‌ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments