Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరో హత్య సంచలనం.. 22 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టింది..

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (14:03 IST)
ఢిల్లీలో మరో హత్య సంచలనం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా భర్తను భార్య హత్య చేసింది. భర్తను కుమారుడితో కలిసి ఆయన భార్య హత్య చేసింది. ఆపై భర్త మృతదేహాన్ని 22 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. ఆపై కుమారుడితో కలిసి భర్త శరీర భాగాలను పడేసేందుకు నిందితురాలు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పాండవ్​ నగర్​లో భర్తను హత్య చేసి త్రిలోక్​పురికి చెందిన ఓ వ్యక్తిని కుమారుడితో కలిసి ఆయన భార్య హత్య చేసింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు పూనమ్​, ఆమె కుమారుడు దీపక్​ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
 
వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. మృతుడిని అంజన్ గాస్‌గా నిర్ధారించినట్లు తెలిపారు. నిందితులు పాలిథీన్ బ్యాగుల్లో మృతుడి శరీర భాగాలు తరలిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించాయని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments