Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మళ్లీ తెరుచుకోనున్న పాఠశాలలు-డిసెంబర్ 27 నుంచి ప్రారంభం

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (14:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి పెరిగినప్పటికీ ఢిల్లీ సర్కారు భౌతిక తరగతులు నిర్వహిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం.. డిసెంబర్ 3న ఢిల్లీలో మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
కాలుష్యం కారణంగా మూతపడిన స్కూళ్లను తక్షణమే తెరిచేందుకు సిద్ధపడింది. కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ వేళ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఆరవ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా భౌతిక తరగతులను పునఃప్రారంభించేందుకు అధికారిక నోటిసు ద్వారా అధికారులకు అనుమతిచ్చింది. 
 
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఎక్యూఎం)తో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కావొచ్చునని  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments