హస్తినలో అన్ని ప్రైవేటు కార్యాలయాలు మూసివేత

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (15:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా థర్డ్‌వేవ్ నుంచి బయటపడేందుకు, ప్రజలను కాపాడేందుకు వీలుగా వివిధ రకాలైన ఆంక్షలు, నిబంధనలు, మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసింది. 
 
ముఖ్యంగా, ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కొత్త ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల మేరకు ఢిల్లీలోని అన్ని ప్రైవేటు ఆఫీసులను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. 
 
ప్రైవేట్ ఆఫీసులు వర్క్‌ఫ్రమ్ హోంకే ప్రధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. డీడీఎంఏ జారీచేసిన కొత్త మార్గదర్శకాల్లో అవసరమైన సేవలతో అనుసంధానించబడిన కార్యాలయాలు మినహా అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments