Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో అన్ని ప్రైవేటు కార్యాలయాలు మూసివేత

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (15:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా థర్డ్‌వేవ్ నుంచి బయటపడేందుకు, ప్రజలను కాపాడేందుకు వీలుగా వివిధ రకాలైన ఆంక్షలు, నిబంధనలు, మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసింది. 
 
ముఖ్యంగా, ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కొత్త ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల మేరకు ఢిల్లీలోని అన్ని ప్రైవేటు ఆఫీసులను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. 
 
ప్రైవేట్ ఆఫీసులు వర్క్‌ఫ్రమ్ హోంకే ప్రధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. డీడీఎంఏ జారీచేసిన కొత్త మార్గదర్శకాల్లో అవసరమైన సేవలతో అనుసంధానించబడిన కార్యాలయాలు మినహా అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments