Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు అనుకూలంగా తీర్పు

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (15:00 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టులో ఊరట కలిగింది. ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఒకటి వెలువడింది. సాక్షి పత్రికను నడిపిస్తున్న జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టిన పెట్టుబడుల కేసులో వైఎస్. జగన్, జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు భారీ ఊరట కలిగించేలా ఆదాయన్న పన్ను శాఖ అప్పీలెట్ ట్రైబునల్ తీర్పును వెలువరించింది. 
 
జగతి పబ్లికేషన్‌‍లో వివిధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులకు క్విడ్ ప్రోకోగా చూడలేమంటూ అప్పీలేట్ ట్రేబ్యునల్ తేల్చిచెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెందిన కంపెనీలపై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లో చాలా ముఖ్యమైన కేసుల్లో సాక్షి పెట్టుబడుల కేసు ఒకటి. దీంతో ఆయనకు పెద్ద ఊరట లభించినట్టయింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments