Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వింతలన్నీ ఒకేచోట...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:26 IST)
ప్రపంచ వింతలు ఏడు, అవి గిజా పిరమిడ్ - లీనింగ్ టవర్ ఆఫ్ పీసా - ఐఫిల్ టవర్ - రోమన్ కలోసియమ్ - తాజ్ మహల్ - క్రైస్ట్ ది రిడీమర్ - స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని అందరికీ తెలుసు. వీటిలో ఒక్కో వింత ప్రపంచంలోని ఒక్కో ప్రాంతంలో ఉంది. వీటన్నింటినీ చూడాలంటే ఎంతో సమయం మరియు డబ్బు కావాలి.
 
కానీ ఢిల్లీ నగరంలోని ఓ పార్కులో వీటన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ ఏడు వింతలను ఒకేసారి చూసే సౌలభ్యం కల్పిస్తున్నట్లు తెలియజేసారు. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ నమూనాలను టన్నుల కొద్దీ వ్యర్థ పదార్థాలతో తయారు చేస్తున్నారు. 
 
ఒక నిర్మాణం నుండి మరొక నిర్మాణానికి మధ్యలో 200 మీటర్ల దూరం ఉంచారు. కాబట్టి కేవలం అరగంటలోపే ప్రపంచ వింతలన్నీ వీక్షించవచ్చన్నమాట. గుజరాత్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌కు వచ్చిన ఈ సృజనాత్మక ఆలోచనను ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఆధ్వర్యంలోనే పార్కులో ఈ కట్టడాల నిర్మాణం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Washi Yo Washi from OG: పవన్ పాడిన వాషి యో వాషి సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మెగా విందు

Bhadrakali review: సమకాలీన రాజకీయచతురతతో విజయ్ ఆంటోని భద్రకాళి చిత్రం రివ్యూ

Kiran Abbavaram: కేరళ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ టీజర్

Rishab Shetty: రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ డేట్ ఫిక్స్

Arjun: యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల మఫ్తీ పోలీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments