Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వింతలన్నీ ఒకేచోట...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:26 IST)
ప్రపంచ వింతలు ఏడు, అవి గిజా పిరమిడ్ - లీనింగ్ టవర్ ఆఫ్ పీసా - ఐఫిల్ టవర్ - రోమన్ కలోసియమ్ - తాజ్ మహల్ - క్రైస్ట్ ది రిడీమర్ - స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని అందరికీ తెలుసు. వీటిలో ఒక్కో వింత ప్రపంచంలోని ఒక్కో ప్రాంతంలో ఉంది. వీటన్నింటినీ చూడాలంటే ఎంతో సమయం మరియు డబ్బు కావాలి.
 
కానీ ఢిల్లీ నగరంలోని ఓ పార్కులో వీటన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ ఏడు వింతలను ఒకేసారి చూసే సౌలభ్యం కల్పిస్తున్నట్లు తెలియజేసారు. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ నమూనాలను టన్నుల కొద్దీ వ్యర్థ పదార్థాలతో తయారు చేస్తున్నారు. 
 
ఒక నిర్మాణం నుండి మరొక నిర్మాణానికి మధ్యలో 200 మీటర్ల దూరం ఉంచారు. కాబట్టి కేవలం అరగంటలోపే ప్రపంచ వింతలన్నీ వీక్షించవచ్చన్నమాట. గుజరాత్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌కు వచ్చిన ఈ సృజనాత్మక ఆలోచనను ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఆధ్వర్యంలోనే పార్కులో ఈ కట్టడాల నిర్మాణం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments