హస్తినపై డ్రోన్లతో దాడికి కుట్ర : యాంటీ డ్రోన్ సిస్టమ్ మొహరింపు?

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (19:11 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడి కూడా డ్రోన్ల సాయంతో జరుగొచ్చని ఆ రాష్ట్ర పోలీసులను ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. 
 
ముఖ్యంగా, ఆగస్టు 15వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నారని, అందవల్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. టెర్రరిస్టులు, సంఘ విద్రోహశక్తులు దాడులకు పాల్పడవచ్చని వివరించాయి. 
 
కాగా ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ గనగ వీధుల్లో డ్రోన్లపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వీవీఐపీలు ఉండే ఏరియా కావడంతో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మొహరించాలని భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments