హస్తినపై డ్రోన్లతో దాడికి కుట్ర : యాంటీ డ్రోన్ సిస్టమ్ మొహరింపు?

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (19:11 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడి కూడా డ్రోన్ల సాయంతో జరుగొచ్చని ఆ రాష్ట్ర పోలీసులను ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. 
 
ముఖ్యంగా, ఆగస్టు 15వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నారని, అందవల్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. టెర్రరిస్టులు, సంఘ విద్రోహశక్తులు దాడులకు పాల్పడవచ్చని వివరించాయి. 
 
కాగా ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ గనగ వీధుల్లో డ్రోన్లపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వీవీఐపీలు ఉండే ఏరియా కావడంతో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మొహరించాలని భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments