Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేశారు.. నాలుకను కోసేంత..?

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (10:40 IST)
ఢిల్లీలో ఏడేళ్ల బాలిక చిత్రహింసలకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రేణుకుమారి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు 50 ఏళ్లు. 
 
ఆమె తన 7 ఏళ్ల కుమార్తెను పెంచుతుండగా, ఆమెను దత్తత తీసుకున్న రోజు నుండి, ఆమెను చిత్రహింసవకు గురిచేసింది. శరీరంపై గాయపరిచింది. 
 
బాలిక నాలుక కోసేంతగా వాత పెట్టి దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ స్థితిలో పాఠశాలకు వెళ్లి ఇంట్లో తనను చిత్రహింసలకు గురిచేసినట్లు ఉపాధ్యాయుడికి గాయాలను చూపించింది.
 
దీంతో ఉపాధ్యాయురాలు పోలీసులకు సమాచారం అందించగా, బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేణుక, ఆమె భర్త, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments