Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేశారు.. నాలుకను కోసేంత..?

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (10:40 IST)
ఢిల్లీలో ఏడేళ్ల బాలిక చిత్రహింసలకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రేణుకుమారి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు 50 ఏళ్లు. 
 
ఆమె తన 7 ఏళ్ల కుమార్తెను పెంచుతుండగా, ఆమెను దత్తత తీసుకున్న రోజు నుండి, ఆమెను చిత్రహింసవకు గురిచేసింది. శరీరంపై గాయపరిచింది. 
 
బాలిక నాలుక కోసేంతగా వాత పెట్టి దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ స్థితిలో పాఠశాలకు వెళ్లి ఇంట్లో తనను చిత్రహింసలకు గురిచేసినట్లు ఉపాధ్యాయుడికి గాయాలను చూపించింది.
 
దీంతో ఉపాధ్యాయురాలు పోలీసులకు సమాచారం అందించగా, బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేణుక, ఆమె భర్త, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments