Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మెట్రో రైలు: సహ ప్రయాణీకునిపై చేజేసుకున్న మహిళ

Webdunia
బుధవారం, 5 జులై 2023 (14:48 IST)
Delhi Metro
ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణీకుల ఘర్షణ, ముద్దులు, రొమాన్స్ వంటివి జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మెట్రో అడ్మినిస్ట్రేషన్ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రోలో ఓ ప్రయాణీకురాలు.. తనతో పాటు ప్రయాణించిన వ్యక్తిని చెంప ఛెల్లుమనిపించింది. ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఆ సమయంలో కంపార్ట్‌మెంటులో అందరి సమక్షంలో ఆ మహిళ సహ ప్రయాణీకునిపై చేజేసుకుంది. ఈ ఘటనను ఓ ప్రయాణీకులు వీడియో తీసి నెట్‌‍లో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
67 వేలకు పైగా వీక్షకులు ఈ వీడియోను వీక్షించారు. దీనిపై రకరకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments