Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 మంది సూసైడ్ చేసుకున్న ఇంటిని అలా మార్చేశారు..

Delhi Home
Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (12:36 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన 2018లో ఢిల్లీలో బురాఢీలో జరిగింది. ఈ విషాదకర ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఆత్మహత్యల తర్వాత ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయలేదు. 
 
ఈ పరిస్థితుల్లో మోహన్ సింగ్ అనే వ్యక్తి ముందుకు వచ్చారు. ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిని రక్తపరీక్షలు చేసే డయాగ్నోస్టిక్ సెంటర్‌కా మార్చేశారు. ఇల్లు మొత్తాన్ని అద్దెకు తీసుకన్న వ్యక్తి.. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పాథాలజీ ల్యాబ్‌ను ప్రారంభించారు. 
 
మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివసిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను మూఢనమ్మకాలను విశ్వసించనన్నారు. రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ల్యాబ్‌కు వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోందని మోహన్ సింగ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments