Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 మంది సూసైడ్ చేసుకున్న ఇంటిని అలా మార్చేశారు..

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (12:36 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన 2018లో ఢిల్లీలో బురాఢీలో జరిగింది. ఈ విషాదకర ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఆత్మహత్యల తర్వాత ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయలేదు. 
 
ఈ పరిస్థితుల్లో మోహన్ సింగ్ అనే వ్యక్తి ముందుకు వచ్చారు. ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిని రక్తపరీక్షలు చేసే డయాగ్నోస్టిక్ సెంటర్‌కా మార్చేశారు. ఇల్లు మొత్తాన్ని అద్దెకు తీసుకన్న వ్యక్తి.. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పాథాలజీ ల్యాబ్‌ను ప్రారంభించారు. 
 
మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివసిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను మూఢనమ్మకాలను విశ్వసించనన్నారు. రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ల్యాబ్‌కు వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోందని మోహన్ సింగ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments