Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 మంది సూసైడ్ చేసుకున్న ఇంటిని అలా మార్చేశారు..

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (12:36 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన 2018లో ఢిల్లీలో బురాఢీలో జరిగింది. ఈ విషాదకర ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఆత్మహత్యల తర్వాత ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయలేదు. 
 
ఈ పరిస్థితుల్లో మోహన్ సింగ్ అనే వ్యక్తి ముందుకు వచ్చారు. ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిని రక్తపరీక్షలు చేసే డయాగ్నోస్టిక్ సెంటర్‌కా మార్చేశారు. ఇల్లు మొత్తాన్ని అద్దెకు తీసుకన్న వ్యక్తి.. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పాథాలజీ ల్యాబ్‌ను ప్రారంభించారు. 
 
మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివసిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను మూఢనమ్మకాలను విశ్వసించనన్నారు. రోడ్డుకు దగ్గరగా ఉండటంతో ల్యాబ్‌కు వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోందని మోహన్ సింగ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments