Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడు.. మెట్రో రైల్ సిబ్బంది సాయపడ్డారు (వీడియో)

మెట్రో రైల్ సిబ్బంది ఓ జంటకు సకాలంలో వివాహం జరిగేందుకు సాయం చేసింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ఆ జంటకు పెళ్లి గిప్టుగా కోచ్ వన్ కార్డు కూడా ఇచ్చామని మెట్రోరైల్ సిబ్బంద

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (18:03 IST)
మెట్రో రైల్ సిబ్బంది ఓ జంటకు సకాలంలో వివాహం జరిగేందుకు సాయం చేసింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ఆ జంటకు పెళ్లి గిప్టుగా కోచ్ వన్ కార్డు కూడా ఇచ్చామని మెట్రోరైల్ సిబ్బంది తెలిపింది. వివరాల్లోకి వెళితే.. కేర‌ళ‌లోని పాలక్కాడ్‌కు చెందిన రంజిత్‌కుమార్‌తో అదే రాష్ట్రంలోని ఎర్నాకుళంలోని ధన్య అనే యువ‌తికి పెద్ద‌లు వివాహం ముహూర్తం కుదుర్చారు. 
 
పెళ్లి పందిరంతా బంధుమిత్రుల‌తో కోలాహలంగా ఉంది. వరుడి రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే వరుడు కుటుంబం మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అయితే వరుడి కుటుంబీకులు కారు నుంచి దిగి మెట్రో రైలులో వెళ్లాలనుకున్నారు. 
 
కానీ అక్కడా రద్దీ చూసి షాకయ్యారు. ఆపై మెట్రో సిబ్బందికి పెళ్లి వుందంటూ త్వరగా వెళ్లాలని చెప్పడంతో.. వారు టికెట్లు ఇవ్వడంతో పెళ్లి కొడుకు కుటుంబం ఊపిరి పీల్చుకుంది. మెల్రోరైల్లో ప్రయాణించి ఆ పెళ్లికొడుకు వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ జంట ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments