Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో దీపావళి.. దీపోత్సవ్.. మ్యూజికల్ లేజర్ షో.. మోదీ హాజరు

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (10:38 IST)
Ayodhya
యూపీలోని అయోధ్యలో దీపావళిని పురస్కరించుకుని దీపోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా 18 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. బాణసంచాను పెద్ద ఎత్తున కాల్చడంతోపాటు మ్యూజికల్‌ లేజర్‌ షోనూ నిర్వహించనున్నారు. 
 
రామ్‌లీలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. హారతి కార్యక్రమం నిర్వహించేందుకు సరయూ నది తీరప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. 
 
ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో ఈరోజు 15 లక్షల దీపాల వెలుగుల కార్యక్రమం నిర్వహించనున్నారు. పీఎం నరేంద్ర మోదీ భగవాన్ శ్రీ రామ్‌లాలా విరాజ్‌మాన్ దర్శనం చేస్తారు. ఆపై పూజను కూడా నిర్వహిస్తారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని మోదీ ఈ సందర్భంగా పరిశీలిస్తారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments