Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నేతాజీ జయంతి - జాతీయ సెలవు దినంగా ప్రకటించాలనీ...

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (09:56 IST)
స్వాతంత్ర్య సమరయోధుడు నేజాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఆదివారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. 
 
ఇదిలావుంటే, నేతాజీ జయంతి రోజైన జనవరి 23వ తేదీన జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని వెల్లడిచారు తద్వారా దేశం మొత్తం నివాళులు అర్పిస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, దేశ్ నాయక్ జయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని కోరారు. 
 
మరోవైపు, ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని నెలకొల్పమన్నారు. నేతాజీ విగ్రహం ఇత్రాన్ని ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని ప్రధాని ప్రకటించిన విషయం తెల్సిందే. నేతాజీ విగ్రహం సిద్ధమయ్యే వరకు ఆయన హోలోగ్రామ్ విగ్రహం అదే స్థలంలో ఉంటుందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments