Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తకు రెండో పెళ్లి చేస్తావా? మామపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కోడలు

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (14:43 IST)
భర్తకు రెండో వివాహం చేసిపెట్టిన మామను కోడలు సజీవదహనం చేసిన ఘటన చెన్నైకి సమీపంలో తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరుకు సమీపంలోని నెమిలి అనే ప్రాంతానికి చెందిన ప్రభాకరణ్. ఇతనికి గాయత్రి అనే మహిళతో గత ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల పాప వుంది. కానీ ఈ దంపతులు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో ప్రభాకరణ్ తండ్రి సభాపతి.. కుమారుడికి రెండో వివాహం చేసిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గాయత్రి మామతో వాగ్వివాదానికి దిగింది. ఓ దశలో ఆవేశానికి గురైన గాయత్రి మామపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సభాపతి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments