Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తకు రెండో పెళ్లి చేస్తావా? మామపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కోడలు

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (14:43 IST)
భర్తకు రెండో వివాహం చేసిపెట్టిన మామను కోడలు సజీవదహనం చేసిన ఘటన చెన్నైకి సమీపంలో తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరుకు సమీపంలోని నెమిలి అనే ప్రాంతానికి చెందిన ప్రభాకరణ్. ఇతనికి గాయత్రి అనే మహిళతో గత ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల పాప వుంది. కానీ ఈ దంపతులు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో ప్రభాకరణ్ తండ్రి సభాపతి.. కుమారుడికి రెండో వివాహం చేసిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గాయత్రి మామతో వాగ్వివాదానికి దిగింది. ఓ దశలో ఆవేశానికి గురైన గాయత్రి మామపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సభాపతి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments