Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడ్సు రైలును ఢీకొన్న మైసూర్ - దర్బంగా ఎక్స్‌ప్రెస్... మంటల్లో 2 బోగీలు..

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (21:47 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా కవరైపేటలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి దర్బంగాకు వెళుతున్న (12578) ఎక్స్‌ప్రెస్ రైలు... పట్టాలపై ఆగివున్న గూడ్సు రైలును ఢీకొట్టింది. దీంతో రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. మైసూర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. 
 
తిరువళ్లూరు సమీపంలోని కావరైపేట వద్ద ఆగి ఉన్న గూడ్సు రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బోగీల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. మైసూరు - దర్భంగా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై ఆగివున్న సరకు రవాణా రైలును అతి వేగంతో వచ్చిన ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో పలు బోగీలు పట్టాలు తప్పగా.. రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. మృతులు కూడా ఉండే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments