డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం.. కారులో కిడ్నాప్ చేసి..?

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (09:43 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ప్రాపర్టీ డీలర్ పుట్టినరోజు వేడుకకు పిలిచిన డ్యాన్సర్‌పై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులందరూ పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. దీపక్ నగర్‌లో జరిగిన పార్టీలో ముగ్గురు డ్యాన్సర్ల బృందాన్ని రూ. 6,000కు ఫిక్స్  చేసుకున్నారు. ఈ ఈవెంట్ నుంచి ఆమె ఇంటికి ప్రయాణం అయ్యే సమయంలో, మత్తులో ఉన్న ఆరుగురు వ్యక్తులు ఆమెను కారులో అపహరించి, సమీపంలోని అడవిలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. 
 
ప్రాణాలతో బయటపడిన బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంతో.. తర్వాత, ఆమె ఉన్నావ్ సదర్‌లోని కొత్వాలి పోలీసులను ఆశ్రయించింది, ఆ తర్వాత నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగించారు. 
 
పోలీసు సూపరింటెండెంట్ (ఉన్నావ్), సిద్ధార్థ్ మీనా మాట్లాడుతూ, బాధితురాలికి అత్యాచారం ఆరోపణలను నిర్ధారించడానికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని.. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments