Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1500 అప్పు.. వడ్డీ ఇచ్చినా వదల్లేదు.. వివస్త్రను చేసి.. నోటిలో మూత్రం పోశారు..

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (21:35 IST)
పాట్నా, ఖుస్రుపూర్ నగరంతో బీహార్ రాష్ట్ర రాజధాని. ఇక్కడి మోషింపూర్ గ్రామంలో నివసిస్తున్న ఓ దళిత మహిళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కొద్ది నెలల క్రితం డబ్బుల కొరతతో అదే పట్టణానికి చెందిన ప్రమోద్ సింగ్ వద్ద రూ.1500 అప్పుగా తీసుకుంది. 
 
వడ్డీతో పాటు రుణాన్ని పూర్తిగా చెల్లించింది. కానీ ప్రమోద్, అతని కుమారుడు అన్సు సింగ్ ఇద్దరూ దళిత మహిళకు ఎక్కువ వడ్డీ చెల్లించాలని పట్టుబట్టారు. అయితే ఆ మహిళ నిరాకరించింది. ఒకానొక సమయంలో, ప్రమోద్ సింగ్ తనకు డబ్బు ఇవ్వకపోతే ఆ మహిళను బట్టలు విప్పి పట్టణం చుట్టూ తిరిగేలా చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ మహిళ ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రమోద్ విచారణకు పిలిచారు. 
 
దీంతో నిన్నగాక మొన్న ప్రమోద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ ఘటనతో ఆవేశానికి ప్రమోద్ తన స్నేహితులతో కలిసి అదేరోజు రాత్రి మహిళ ఇంటికి వెళ్లి ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి, బట్టలు విప్పి అవమానించాడు. 
 
దీంతో కోపోద్రిక్తుడైన ప్రమోద్ తన కొడుకును పిలిచి మహిళ నోటిలో మూత్రం పోశాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ మహిళను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారి సియారామ్ యాదవ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments